మరో దగ్గుబాటి హీరో వచ్చేస్తున్నాడు
- December 01, 2017
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికే చాలామంది వారసులు ఎంట్రీ ఇచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటే , తాజాగా దగ్గుపాటి ఫ్యామిలీ నుండి మరో హీరో రాబోతున్నాడు. సురేష్ బాబు రెండో కుమారుడు అభిరాం సినీ ఇండస్ట్రీ కి హీరో గా పరిచయం కాబోతున్నాడు. ఇప్పటికే వెంకటేష్ , రానా లు హీరోలుగా మంచి గుర్తింపు తెచ్చుకొని సక్సెస్ కాగా ఇప్పుడు ఇదే బాటలో అభిరామ్ రాబోతున్నాడు.
గతంలో మోహన్ బాబు, శర్వానంద్ తో 'రాజు మహారాజు' చిత్రానికి దర్శకత్వం వహించిన 'భాను శంకర్' అభిరామ్ ను పరిచయం చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంభందించి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టగా , తాజాగా అభిరామ్ కు జోడి కట్టే హీరోయిన్ ను కూడా ఫైనల్ చేసారు. మాళవిక శర్మ ను ఈ మూవీ లో హీరోయిన్ గా తీసుకున్నారట. త్వరలోనే ఈ చిత్ర ప్రారంభాన్ని రామానాయుడు స్టూడియో లో సినీ ప్రముఖుల సమక్షంలో సినిమాను స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







