తమిళనాడు ఉపఎన్నిక బరిలో సరికొత్త సంచలనం-హీరో విశాల్
- December 01, 2017
తమిళనాడు ఉపఎన్నికల్లో కొత్త సంచలనానికి తెరతీశారు హీరో విశాల్. సీఎం జయలలిత మరణంతో ఖాళీ ఏర్పడిన ఆర్కే నగర్ స్థానంలో విశాల్ బరిలో దిగనున్నారు. ఇప్పటికే డీఎంకే, అన్నాడీఎంకే తరపున అభ్యర్థులు ఖరారుకాగా, దీప కూడా రంగంలోకి దిగనున్నారు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగాలని విశాల్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పోరు రసవత్తరంగా మారనుంది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







