వరుసగా ఆరోసారి పిడిపి అధ్యక్షురాలిగా ముఫ్తీ

- December 02, 2017 , by Maagulf
వరుసగా ఆరోసారి పిడిపి అధ్యక్షురాలిగా ముఫ్తీ

జమ్మూకాశ్మీర్‌: జమ్మూకాశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తమ పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ (పిడిపి) అధ్యక్షురాలిగా శనివారం ఎన్నికయ్యారు. వరుసగా ఆరవసారి కూడా మెహబూబా ముఫ్తీ పిడిపి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. మెహబూబా ఎన్నిక ఏకగ్రీవంగా జరిగిందని పార్టీ నాయకులు చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్ధి కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తామని ఆమె ట్వీట్‌ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com