28 వ దోహా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన సందర్శించిన శ్రీశ్రీ ఎమిర్
- December 03, 2017_1512305558.jpg)
దోహా: 28 వ దోహా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన దోహా ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ లో జరుగుతుంది .ఆదివారం ఉదయం శ్రీశ్రీ ఎమిర్ షేక్ టామీ బిన్ హమద్ అల్ థాని సందర్శించారు. "జ్ఞాన సమాజం వైపు" అనే నినాదంతో ఈ ఉత్సవం నిర్వహించబడుతోంది . శ్రీశ్రీ ఎమిర్ రాక పిల్లలలో ఎంతో ఉత్సాహం నింపింది. వివిధ వయస్సులకు చెందిన బాలబాలికలు పలు విద్యా,ఆహ్లాదకరమైన కార్యక్రమాలలో సంతోషంగా పాల్గొన్నారు. ఈ దోహా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు ఆయన బహుమతులు అందచేశారు. ప్రభుత్వ సంస్థలు ,సాంస్కృతిక సంస్థల భాగస్వామ్యంతో జరిగిన ఈ ప్రదర్శనలో అరబిక్ మరియు అంతర్జాతీయ ప్రచురణ సంస్థలకు చెందిన పుస్తకాలు అదేవిధంగా తాజా ప్రచురణలు, పుస్తకాలు మరియు లిఖిత ప్రతులు ఈ ప్రదర్శనలో ప్రదర్శించబడుతున్నాయి.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!