మస్కట్లో నీట మునిగి తండ్రి, కుమారుడి మృతి
- December 03, 2017
మస్కట్: ఒమనీ తండ్రి, అతని ఆరేళ్ళ కుమారుడు మస్కట్లోని బర్ అల్ జిస్సాలో నీట మునిగి మృతి చెందారు. మరో తొమ్మిదేళ్ళ చిన్నారి ఈ ఘటనలో రెస్కూ చేయబడినట్లు అధికారులు తెలిపారు. రెస్క్యూ చేయబడిన చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. ముగ్గురూ నీట మునిగిపోతున్న విషయాన్ని గమనించి అక్కడే ఉన్న వ్యక్తి వారిని రక్షించేందుకు ప్రయత్నించగా, 9 ఏళ్ళ చిన్నారిని మాత్రమే సజీవంగా ఆ వ్యక్తి కాపాడగలిగారు. వాటర్ బాఈస్, బీచ్లు, సరస్సుల వద్ద స్విమ్మింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలనీ, భారీగా కెరటాలు వస్తున్న సమయంలో ఈత ఎట్టి పరిస్థితుల్లో క్షేమం కాదని రాయల్ ఒమన్ పోలీసులు చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







