ప్రపంచ తెలుగు మహాసభలు-2017...దుబాయ్ లో సన్నాహక సమావేశాలు
- December 03, 2017


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిస్టాత్మకంగా నిర్వహించబోతున్న ప్రపంచ తెలుగు మహాసభల గురించి యు.ఎ.ఇ. లో నివసిస్తున్న తెలుగు భాషా వికాసానికై పనిచేస్తున్న కవులను,రచయితలను, ఎన్.ఆర్.ఐ లను, వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులను ఆహ్వానించడానికి ETCA-Telangana Jagruthi ఆధ్వర్యంలో ఒక సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులు గా విచ్చేసిన మానకొండూరు శాసన సభ్యులు మరియు తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ గారు తెలుగు వారందరినీ కలిసి, తెలుగు మహాసభల యొక్క ముఖ్య ఉద్దేశ్యాలను, తెలుగు భాష ఔన్నత్యాన్ని, తెలుగు భాష గొప్పతనాన్ని వివరిస్తూ ఎన్.ఆర్.ఐ లందరూ తెలుగు మహాసభల్లో బాగస్వాములై కార్యక్రమాలని విజయవంతం చేయాల్సిందిగా కోరారు.
ఈ సందర్బంగా తెలంగాణ, ఆంధ్రప్రదేష్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖులు, వక్తలు, రచయితలు, విధ్యావెత్తలు, కళాకారులు, సంఘాల ప్రతినిధులు హజరు అయ్యారు మరియు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు.
తెలంగాణ గల్ఫ్ బిడ్డలందరూ ఏన్నో ఏళ్లు గా ఎదిరి చూస్తున్న TNRI పాలసీ ని ప్రకటించవలసింది గా NRI మంత్రి KTR గారిని, CM KCR గారిని కోరుతూ TNRI పాలసీ వినతి పత్రాలను శాసన సభ్యులు రసమయి బాలకిషన్ గారికి ఇవ్వడం జరిగింది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







