ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం లో బాలయ్య
- December 07, 2017
బాలకృష్ణ ప్రస్తుతం కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో జై సింహలో నటిస్తున్నాడు.. ఈ మూవీ ఈ నెల 12వ తేదిన విడుదల కానుంది.. ఈ మూవీ తర్వాత ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఒక మూవీని తెరకెక్కించనున్నాడు. బాలయ్య స్వంత నిర్మాణ సంస్థ ద్వారా నిర్మించబోయే ఎన్టీఆర్ బయోపిక్ సెట్స్ పైకి వేళ్లేందుకు కొన్ని నెలలు పడుతుండటంతో ఈ గ్యాప్ లో కృష్ణారెడ్డితో మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గతంలో ఈ ఇద్దరి క్యాంబినేషన్ లో టాప్ హీరో మూవీ విడుదలై హిట్ సాధించింది.. ఆ మూవీ తర్వాత ఈ ఇద్దరు చేస్తున్న ఫాంటసీ మూవీ ఇది.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









