ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం లో బాలయ్య
- December 07, 2017బాలకృష్ణ ప్రస్తుతం కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో జై సింహలో నటిస్తున్నాడు.. ఈ మూవీ ఈ నెల 12వ తేదిన విడుదల కానుంది.. ఈ మూవీ తర్వాత ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఒక మూవీని తెరకెక్కించనున్నాడు. బాలయ్య స్వంత నిర్మాణ సంస్థ ద్వారా నిర్మించబోయే ఎన్టీఆర్ బయోపిక్ సెట్స్ పైకి వేళ్లేందుకు కొన్ని నెలలు పడుతుండటంతో ఈ గ్యాప్ లో కృష్ణారెడ్డితో మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గతంలో ఈ ఇద్దరి క్యాంబినేషన్ లో టాప్ హీరో మూవీ విడుదలై హిట్ సాధించింది.. ఆ మూవీ తర్వాత ఈ ఇద్దరు చేస్తున్న ఫాంటసీ మూవీ ఇది.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు