అజ్మన్లో 19 ఏళ్ళ యువకుడి మిస్సింగ్
- December 08, 2017
అజ్మన్: పాకిస్తాన్ నుంచి వచ్చిన విజిటర్ నవంబర్ 20 నుంచి కన్పించకపోవడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అజ్మన్లో 19 ఏళ్ళ యువకుడు మొహమ్మద్ అబ్దుల్లా (ఉస్మాన్) అపార్ట్మెంట్ విడిచి వెళ్ళి, తిరిగి రాలేదని ఆయన అంకుల్ మొహమ్మద్ అష్రాఫ్ చెప్పారు. ఉస్మాన్ మిస్సింగ్పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు అష్రాఫ్. ఉస్మాన్ చాలా ఫ్రెండ్లీ నేచర్ గల యువకుడనీ, ఇంట్లో అతనికి ఎలాంటి సమస్యల లేవని పాకిస్తాన్ నుంచి రెండోసారి మాత్రమే అజ్మన్కి ఉస్మాన్ రావడం జరిగిందిన అష్రాఫ్ అంటున్నారు. పాకిస్తాన్లో ఉన్న ఉస్మాన్ కుటుంబంలో, ఆయనకు నలుగురు సోదరిలు ఉన్నారు. ఉద్యోగాన్వేషణలో భాగంగానే ఉస్మాన్ వచ్చినట్లు అష్రాఫ్ తెలిపారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని, ఉస్మాన్ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







