అజ్మన్లో 19 ఏళ్ళ యువకుడి మిస్సింగ్
- December 08, 2017
అజ్మన్: పాకిస్తాన్ నుంచి వచ్చిన విజిటర్ నవంబర్ 20 నుంచి కన్పించకపోవడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అజ్మన్లో 19 ఏళ్ళ యువకుడు మొహమ్మద్ అబ్దుల్లా (ఉస్మాన్) అపార్ట్మెంట్ విడిచి వెళ్ళి, తిరిగి రాలేదని ఆయన అంకుల్ మొహమ్మద్ అష్రాఫ్ చెప్పారు. ఉస్మాన్ మిస్సింగ్పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు అష్రాఫ్. ఉస్మాన్ చాలా ఫ్రెండ్లీ నేచర్ గల యువకుడనీ, ఇంట్లో అతనికి ఎలాంటి సమస్యల లేవని పాకిస్తాన్ నుంచి రెండోసారి మాత్రమే అజ్మన్కి ఉస్మాన్ రావడం జరిగిందిన అష్రాఫ్ అంటున్నారు. పాకిస్తాన్లో ఉన్న ఉస్మాన్ కుటుంబంలో, ఆయనకు నలుగురు సోదరిలు ఉన్నారు. ఉద్యోగాన్వేషణలో భాగంగానే ఉస్మాన్ వచ్చినట్లు అష్రాఫ్ తెలిపారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని, ఉస్మాన్ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









