అజ్మన్లో 19 ఏళ్ళ యువకుడి మిస్సింగ్
- December 08, 2017
అజ్మన్: పాకిస్తాన్ నుంచి వచ్చిన విజిటర్ నవంబర్ 20 నుంచి కన్పించకపోవడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అజ్మన్లో 19 ఏళ్ళ యువకుడు మొహమ్మద్ అబ్దుల్లా (ఉస్మాన్) అపార్ట్మెంట్ విడిచి వెళ్ళి, తిరిగి రాలేదని ఆయన అంకుల్ మొహమ్మద్ అష్రాఫ్ చెప్పారు. ఉస్మాన్ మిస్సింగ్పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు అష్రాఫ్. ఉస్మాన్ చాలా ఫ్రెండ్లీ నేచర్ గల యువకుడనీ, ఇంట్లో అతనికి ఎలాంటి సమస్యల లేవని పాకిస్తాన్ నుంచి రెండోసారి మాత్రమే అజ్మన్కి ఉస్మాన్ రావడం జరిగిందిన అష్రాఫ్ అంటున్నారు. పాకిస్తాన్లో ఉన్న ఉస్మాన్ కుటుంబంలో, ఆయనకు నలుగురు సోదరిలు ఉన్నారు. ఉద్యోగాన్వేషణలో భాగంగానే ఉస్మాన్ వచ్చినట్లు అష్రాఫ్ తెలిపారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని, ఉస్మాన్ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







