తిరుపతిలో యశోద కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రులు

- December 11, 2017 , by Maagulf
తిరుపతిలో యశోద కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రులు

తిరుపతిలో యశోద కార్యక్రమం ప్రారంభమైంది. అంగన్‌వాడీ కార్యకర్తల స్వయం సంపూర్ణ అభివృద్ధి డిప్లొమా కోర్సు కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లాలో నిర్వహిస్తున్నారు. తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో మంత్రులు పరిటాల సునీత, అమర్‌నాథ్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని యశోద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి హాజరయ్యారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com