హలో ఆడియో లాంచ్: కొడుకుని పొగడ్తలతో ముంచెత్తిన నాగార్జున
- December 11, 2017
అఖిల్ అక్కినేని ఈ నెల 22న థియేటర్స్'లో 'హలో' చెప్పబోతున్నాడు. ఆదివారం ఈ సినిమా ఆడియో వేడుక వైజాగ్ లో ఘనంగా జరిగింది. మంత్రి ఘంటా శ్రీనివాస రావు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆడియోని రిలీజ్ చేశారు. ఐతే, ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడిన మాటలు ఆకట్టుకొన్నాయి.
"మా నాన్నగారి ఆఖరి సినిమా ఎలా తీయాలనుకుంటుంటే విక్రమ్ దేవుడిలా వచ్చి 'మనం' సినిమా తీశాడు. అందుకు విక్రం అంటే నాకు ఇష్టం. అఖిల్ ని రీ లాంచ్లో నేను ఎలాగైతే చూడాలనుకున్నానో విక్రమ్తో చెప్పా. తను 'హలో' తో అలాగే రీలాంచ్ చేశాడు. తెలుగు చిత్ర పరిశ్రమకు డ్యాన్సు, గ్రేసు నేర్పింది నాన్నగారు. ఆయన అచ్చు గుద్దినట్టు వీడిలో కనిపిస్తున్నారు" అన్నారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!