నితిన్ గడ్కరీ: మెథనాల్ను పెట్రోల్లో కలిపి విక్రయించడానికి త్వరలో విధాన నిర్ణయం
- December 11, 2017
న్యూఢిల్లి : కేంద్ర ప్రభుత్వం త్వరలో పెట్రోల్లో 15 శాతం మెథనాల్ను కలిపి విక్రయించడానికి ఒక విధాన నిర్ణయాన్ని ప్రకటించనున్నదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. దీనివల్ల పెట్రోల్ ధర తగ్గడమే కాకుండా, కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుందని ఆయన అన్నారు. మెథనాల్ను బొగ్గునుంచి తయారు చేస్తారని, అది లీటర్ 22 రూపాయిలకే లభ్యమవుతుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం లీటర్ ధర పెట్రోల్ 80 రూపాయిలని, మెథనాల్ను కలపడం ద్వారా ధర తగ్గుతుందని, కాలుష్యం కూడా తగ్గుతుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







