నితిన్ గడ్కరీ: మెథనాల్ను పెట్రోల్లో కలిపి విక్రయించడానికి త్వరలో విధాన నిర్ణయం
- December 11, 2017
న్యూఢిల్లి : కేంద్ర ప్రభుత్వం త్వరలో పెట్రోల్లో 15 శాతం మెథనాల్ను కలిపి విక్రయించడానికి ఒక విధాన నిర్ణయాన్ని ప్రకటించనున్నదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. దీనివల్ల పెట్రోల్ ధర తగ్గడమే కాకుండా, కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుందని ఆయన అన్నారు. మెథనాల్ను బొగ్గునుంచి తయారు చేస్తారని, అది లీటర్ 22 రూపాయిలకే లభ్యమవుతుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం లీటర్ ధర పెట్రోల్ 80 రూపాయిలని, మెథనాల్ను కలపడం ద్వారా ధర తగ్గుతుందని, కాలుష్యం కూడా తగ్గుతుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!