విమానం హైజాక్ చేస్తారంటూ ఫోన్కాల్.. శంషాబాద్ విమానాశ్రయంలో భారీ భద్రత
- December 12, 2017
శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. బీహార్ నుంచి సానియా భాహర్ అనే మహిళ శంషాబాద్ పోలీసులకు ఫోన్ చేసి విమానం హైజాక్ విషయంపై మాట్లాడింది. ఈ నెల 24న లక్నోకు చెందిన షోయబ్ అనే యువకుడు శంషాబాద్ నుంచి జెడ్డాకు వెళ్తున్నాడని, అతనికి ఐఎస్ఐతో సంబంధముందని చెప్పింది. పేలుడు పదార్థాలతో విమానం ఎక్కి హైజాక్ చేసే ప్లాన్ చేస్తున్నాడని అతన్ని ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో ముంబై పోలీసులు సానియా భాహర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇటు షోయబ్ అనే వ్యక్తిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!