విమానం హైజాక్ చేస్తారంటూ ఫోన్కాల్.. శంషాబాద్ విమానాశ్రయంలో భారీ భద్రత
- December 12, 2017
శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. బీహార్ నుంచి సానియా భాహర్ అనే మహిళ శంషాబాద్ పోలీసులకు ఫోన్ చేసి విమానం హైజాక్ విషయంపై మాట్లాడింది. ఈ నెల 24న లక్నోకు చెందిన షోయబ్ అనే యువకుడు శంషాబాద్ నుంచి జెడ్డాకు వెళ్తున్నాడని, అతనికి ఐఎస్ఐతో సంబంధముందని చెప్పింది. పేలుడు పదార్థాలతో విమానం ఎక్కి హైజాక్ చేసే ప్లాన్ చేస్తున్నాడని అతన్ని ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో ముంబై పోలీసులు సానియా భాహర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇటు షోయబ్ అనే వ్యక్తిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







