పారిస్ కు విచ్చేసిన కతార్ ప్రధానమంత్రి

- November 16, 2015 , by Maagulf
పారిస్ కు విచ్చేసిన కతార్ ప్రధానమంత్రి

మూడురోజుల అధికారిక పర్యటన నిమిత్తం, కతార్ ప్రధాన మంత్రి మరియు అంతరంగిక శాఖా మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ నస్సేర్ బిన్ ఖలీఫా-అల్-థాని నిన్న సాయంత్రం ఫ్రాన్స్ రాజధాని పారిస్ చేరుకున్నారు.  కాగా ప్రధానిని, ఆయన ప్రతినిధి బృందాన్ని, ఓర్లీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఫ్రాన్స్ లోని కతార్ రాయబారి షేక్ మిషాల్ బిన్ హమద్ అల్- థాని, కతార్ యొక్క ఫ్రెంచ్ రాయబారి ఎరిక్ షివాలియర్ స్వగతం పలికారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com