పారిస్ కు విచ్చేసిన కతార్ ప్రధానమంత్రి
- November 16, 2015
మూడురోజుల అధికారిక పర్యటన నిమిత్తం, కతార్ ప్రధాన మంత్రి మరియు అంతరంగిక శాఖా మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ నస్సేర్ బిన్ ఖలీఫా-అల్-థాని నిన్న సాయంత్రం ఫ్రాన్స్ రాజధాని పారిస్ చేరుకున్నారు. కాగా ప్రధానిని, ఆయన ప్రతినిధి బృందాన్ని, ఓర్లీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఫ్రాన్స్ లోని కతార్ రాయబారి షేక్ మిషాల్ బిన్ హమద్ అల్- థాని, కతార్ యొక్క ఫ్రెంచ్ రాయబారి ఎరిక్ షివాలియర్ స్వగతం పలికారు
తాజా వార్తలు
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!









