పారిస్ కు విచ్చేసిన కతార్ ప్రధానమంత్రి
- November 16, 2015
మూడురోజుల అధికారిక పర్యటన నిమిత్తం, కతార్ ప్రధాన మంత్రి మరియు అంతరంగిక శాఖా మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ నస్సేర్ బిన్ ఖలీఫా-అల్-థాని నిన్న సాయంత్రం ఫ్రాన్స్ రాజధాని పారిస్ చేరుకున్నారు. కాగా ప్రధానిని, ఆయన ప్రతినిధి బృందాన్ని, ఓర్లీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఫ్రాన్స్ లోని కతార్ రాయబారి షేక్ మిషాల్ బిన్ హమద్ అల్- థాని, కతార్ యొక్క ఫ్రెంచ్ రాయబారి ఎరిక్ షివాలియర్ స్వగతం పలికారు
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







