టవర్ డిజైన్కే ఓటు.. ప్రకటించనున్న ఏపీ సర్కార్..
- December 14, 2017
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిజైన్లలో టవర్ డిజైన్కే ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారన్నారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. టవర్ డిజైన్కు 4 వేల మంది ఓటేయగా.. డైమండ్ డిజైన్కు వెయ్యి మంది ఓటేశారన్నారు. సాయంత్రంలోపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో చర్చించి డిజైన్ ఫైనల్ చేస్తామన్నారు. ప్రపంచంలోని రాజధాని నగరాల్లో అమరావతి టాప్ ఫైఫ్ ప్లేస్లో ఉండాలన్న లక్ష్యంతోనే పనిచేస్తున్నామన్నారు నారాయణ.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల