టవర్ డిజైన్కే ఓటు.. ప్రకటించనున్న ఏపీ సర్కార్..
- December 14, 2017
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిజైన్లలో టవర్ డిజైన్కే ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారన్నారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. టవర్ డిజైన్కు 4 వేల మంది ఓటేయగా.. డైమండ్ డిజైన్కు వెయ్యి మంది ఓటేశారన్నారు. సాయంత్రంలోపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో చర్చించి డిజైన్ ఫైనల్ చేస్తామన్నారు. ప్రపంచంలోని రాజధాని నగరాల్లో అమరావతి టాప్ ఫైఫ్ ప్లేస్లో ఉండాలన్న లక్ష్యంతోనే పనిచేస్తున్నామన్నారు నారాయణ.
తాజా వార్తలు
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి







