ప్రపంచ తెలుగు మహాసభలకు భారీ భద్రత : సీపీ శ్రీనివాసరావు
- December 14, 2017
హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో ఎల్బీ స్టేడియం చుట్టూ 3వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీ శ్రీనివాసరావు తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భద్రతా ఏర్పాట్లను సీపీ పరిశీలించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ. ప్రపంచ మహాసభల నేపథ్యంలో ఎల్బీస్టేడియంలో 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతినిధుల వాహనాల పార్కింగ్ కోసం నిజాం కాలేజీలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ నెల 18న ఎల్బీస్టేడియంలో సినీ విభావరి సందర్భంగా భద్రత కట్టుదిట్టం చేసినట్లు వెల్లడించారు. రేపటి నుంచి జరిగే మహాసభలకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!