కతార్ పౌరుల సంక్షేమానికే మొదటి ప్రాధాన్యత - ప్రధాని

- November 16, 2015 , by Maagulf
కతార్ పౌరుల సంక్షేమానికే మొదటి ప్రాధాన్యత - ప్రధాని

కతర్ నేషనల్ విజన్ - 2030 లక్ష్యాలలో కతార్ పౌరుల సంక్షేమానికే మొదటి ప్రాధాన్యత అని-  హిజ్ హైనెస్ ప్రధాన మంత్రి మరియు ఆంతరంగిక  శాఖా మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ నస్సేర్ బిన్ ఖలీఫా అల్ - థాని, కతార్ సెంట్రల్  బాంకు వారు వరుసగా రెండవ సంవత్సరం   ఏర్పాటుచేసిన “ఇన్ఫర్మేషన్ అండ్ కమ్మ్యునికెషన్స్ టెక్నాలజీ సెక్యురిటీ ఇన్ ఫైనాన్షియల్ సెక్టార్” అనే అంశంపై రిట్జ్-కార్ల్టన్ హోటల్ లో ఏర్పాటుచేసిన మాట్లాడుతూ స్పష్టం చేసారు. ఈ సమావేశంలో వివిధ శాఖల మంత్రులు, జి. సి. సి. సెక్రెటరీ జనరల్ అబ్దులతీఫ్ అల్-జయాని, దౌత్య సిబ్బంది తోబాటు భద్రత, సాంకేతికత, బ్యాంకింగ్  మరియు ఆర్ధిక రంగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com