కతార్ పౌరుల సంక్షేమానికే మొదటి ప్రాధాన్యత - ప్రధాని
- November 16, 2015
కతర్ నేషనల్ విజన్ - 2030 లక్ష్యాలలో కతార్ పౌరుల సంక్షేమానికే మొదటి ప్రాధాన్యత అని- హిజ్ హైనెస్ ప్రధాన మంత్రి మరియు ఆంతరంగిక శాఖా మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ నస్సేర్ బిన్ ఖలీఫా అల్ - థాని, కతార్ సెంట్రల్ బాంకు వారు వరుసగా రెండవ సంవత్సరం ఏర్పాటుచేసిన “ఇన్ఫర్మేషన్ అండ్ కమ్మ్యునికెషన్స్ టెక్నాలజీ సెక్యురిటీ ఇన్ ఫైనాన్షియల్ సెక్టార్” అనే అంశంపై రిట్జ్-కార్ల్టన్ హోటల్ లో ఏర్పాటుచేసిన మాట్లాడుతూ స్పష్టం చేసారు. ఈ సమావేశంలో వివిధ శాఖల మంత్రులు, జి. సి. సి. సెక్రెటరీ జనరల్ అబ్దులతీఫ్ అల్-జయాని, దౌత్య సిబ్బంది తోబాటు భద్రత, సాంకేతికత, బ్యాంకింగ్ మరియు ఆర్ధిక రంగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?









