క్యాపిటల్ ఏరియాలో మరిన్ని టాయిలెట్స్ అవసరం
- December 14, 2017
మనామా: క్యాపిటల్ ఏరియాలో మరిన్ని పబ్లిక్ టాయిలెట్స్ అవసరమని రెసిడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. మనామా సౌక్ నుంచి సల్మానియా ఏరియా వరకు కేవలం ఒకే ఒక్క పబ్లిక్ టాయిలెట్ ఉందని రెసిడెంట్స్ చెబుతున్నారు. మెయిన్ మనామా బస్ టెర్మినల్ వద్ద ఉన్న ఈ టాయిలెట్లో మహిళా సెక్షన్ లాక్ చేయబడి ఉందని వారు ఆరోపిస్తున్నారు. అధికారులు ఈ విషయమై తగు చర్యలు తీసుకోవాలని రెసిడెంట్స్ విజ్ఞప్తి చేయడం జరిగింది. హమాద్ రోడ్, అబ్దుల్లా రోడ్లలో పబ్లిక్ టాయిలెట్స్ లేకపోవడం ఇబ్బందికరంగా మారిందనే విమర్శలు రెసిడెంట్స్ నుంచి వినవస్తున్నాయి. ఈ కారణంగా పురుషులు పబ్లిక్ గ్రౌండ్స్లో యూరినేట్ చేస్తున్నారనీ, తద్వారా చాలామందికి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!