క్యాపిటల్ ఏరియాలో మరిన్ని టాయిలెట్స్ అవసరం
- December 14, 2017మనామా: క్యాపిటల్ ఏరియాలో మరిన్ని పబ్లిక్ టాయిలెట్స్ అవసరమని రెసిడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. మనామా సౌక్ నుంచి సల్మానియా ఏరియా వరకు కేవలం ఒకే ఒక్క పబ్లిక్ టాయిలెట్ ఉందని రెసిడెంట్స్ చెబుతున్నారు. మెయిన్ మనామా బస్ టెర్మినల్ వద్ద ఉన్న ఈ టాయిలెట్లో మహిళా సెక్షన్ లాక్ చేయబడి ఉందని వారు ఆరోపిస్తున్నారు. అధికారులు ఈ విషయమై తగు చర్యలు తీసుకోవాలని రెసిడెంట్స్ విజ్ఞప్తి చేయడం జరిగింది. హమాద్ రోడ్, అబ్దుల్లా రోడ్లలో పబ్లిక్ టాయిలెట్స్ లేకపోవడం ఇబ్బందికరంగా మారిందనే విమర్శలు రెసిడెంట్స్ నుంచి వినవస్తున్నాయి. ఈ కారణంగా పురుషులు పబ్లిక్ గ్రౌండ్స్లో యూరినేట్ చేస్తున్నారనీ, తద్వారా చాలామందికి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







