ప్రపంచ తెలుగు మహాసభలు: హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్య
- December 15, 2017
హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్కు చేరుకున్న వెంకయ్య నాయుడు ఎల్బీ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలను కాసేపట్లో ప్రారంభించనున్నారు. ఈ మహాసభలకు దేశ విదేశాలనుంచి బాషాభిమానులు నగరానికి తరలివచ్చారు. విశిష్ట అతిథులుగా గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు హాజరయ్యారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







