ప్రపంచ తెలుగు మహాసభలు: హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్య
- December 15, 2017
హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్కు చేరుకున్న వెంకయ్య నాయుడు ఎల్బీ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలను కాసేపట్లో ప్రారంభించనున్నారు. ఈ మహాసభలకు దేశ విదేశాలనుంచి బాషాభిమానులు నగరానికి తరలివచ్చారు. విశిష్ట అతిథులుగా గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు హాజరయ్యారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







