స్కాలర్షిప్ లకు ఆకరు తేది ఖరారు.
- November 17, 2015
ఈ విద్యా సంవత్సరంలో (2015-16) మెట్రిక్ అనంతర ఉపకార వేతనాల కోసం ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులు ఈనెల 25 లోగా ఈ పాస్ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమశాఖ జాయింట్ డైరెక్టర్ ఆర్.మల్లికార్జునరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలల యాజమాన్యం, విద్యార్థులతో నిర్ధేశించిన తేదీల్లో దరఖాస్తు చేయించాలని సూచించారు. ఉపకార వేతనాలు మంజూరు కోసం శాఖల వద్ద తగిన నిధులు ఉన్నాయని పేర్కొన్నారు. నిర్ధేశించిన తేదీల్లోగా దరఖాస్తులు పంపాలని సూచించారు. దరఖాస్తులు www.epass.cgg.gov.in వెబ్సైట్ ద్వారా పంపాలని సూచించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









