తెలుగు వింటే తనువు పులకిస్తుంది: బాలయ్య

- December 18, 2017 , by Maagulf
తెలుగు వింటే తనువు పులకిస్తుంది: బాలయ్య

'ఎన్‌టిఆర్' అనే 3అక్షరాలు వింటే తన రక్తం ఉప్పొంగుతుందని.. 'తెలుగు' అనే 3అక్షరాలు వింటే తన తనువు పులకిస్తుందని తెలుగు మహా సభల్లో నందమూరి బాలకృష్ణ అన్నారు. ఐదు వేల సంవత్సరాల క్రితమే తెలుగు జాతికి పునాది పడిందని బాలయ్య తెలిపారు. పూజ్య బాపూజీ మాతృభాష తల్లిపాలు లాంటిదని చెప్పారని, కానీ మన వాళ్లకు డబ్బాపాలపై మోజు పెరిగిపోయిందని ఆయన అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com