ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు
- December 18, 2017
ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు సమకూర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని ఏపీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు చెప్పారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో అర్బన్, రూరల్ ఐసీడీఎస్ భవనాలను ఆయన ప్రారంభించారు. మాతా, శిశు మరణాలు తగ్గించేందుకు అంగన్వాడీలు కృషి చేయాలని మంత్రి సూచించారు. గర్భిణీలు, బాలింతలు, శిశువుల ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







