ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు
- December 18, 2017
ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు సమకూర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని ఏపీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు చెప్పారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో అర్బన్, రూరల్ ఐసీడీఎస్ భవనాలను ఆయన ప్రారంభించారు. మాతా, శిశు మరణాలు తగ్గించేందుకు అంగన్వాడీలు కృషి చేయాలని మంత్రి సూచించారు. గర్భిణీలు, బాలింతలు, శిశువుల ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు







