ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు
- December 18, 2017
ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు సమకూర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని ఏపీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు చెప్పారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో అర్బన్, రూరల్ ఐసీడీఎస్ భవనాలను ఆయన ప్రారంభించారు. మాతా, శిశు మరణాలు తగ్గించేందుకు అంగన్వాడీలు కృషి చేయాలని మంత్రి సూచించారు. గర్భిణీలు, బాలింతలు, శిశువుల ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







