24 గంటల్లో 3 కాల్స్కి రెస్పాండ్ అయిన దుబాయ్ పోలీస్ ఎంఆర్ఎస్
- December 18, 2017
గడచిన ఇరవై నాలుగు గంటల్లో వాతావరణ పరిస్థితుల కారణంగా మెరైన్ రెస్క్యూ సెక్షన్ - దుబాయ్ పోలీస్ మూడు కాల్స్ని అటెండ్ చేసింది. దుబాయ్ పోలీస్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్కి వచ్చిన కాల్స్ నేపథ్యంలో ఎంఆర్ఎస్ని అలర్ట్ చేయడం జరిగింది. బోటులో ఏడుగురు వ్యక్తులు సహాయం కోరగా, వారిని రక్షించేందుకు ఎంఆర్ఎస్ రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. బోటులోని వారిని రక్షించడంతోపాటుగా, బోట్ని కూడా క్షేమంగా ఒడ్డుకి చేర్చారు. పామ్ జుమైరా నుంచి ఓ వ్యక్తిని ఎంఆర్ఎస్ టీమ్ రక్షించడం జరిగింది. మినా సాయెహి ఏరియాలో బోటులోని వ్యక్తిని ఎంఆర్ఎస్ టీమ్ రెస్క్యూ చేసింది. వాతావరణ పరిస్థితులు బాగా లేనందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం