దుబాయ్ లో రాహుల్ గాంధీ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్
- December 20, 2017
దుబాయ్:నిజమాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాష్కీగౌడ్ దుబాయ్ లో రాహుల్ గాంధీ పర్యటన పరిశీలన లో బాగంగా దుబాయ్ లో ఉన్న అమిటి యునివర్సిటి లో ఉన్నతస్థాయి లో పనిచేస్తున్న నిజామబాద్ జిల్లాకు చెందిన మాణికభండార్ వాసి అయిన సమ్మేట సంతోష్ గౌడ్ మధు యాష్కీగౌడ్ను యునివర్సిటి కి ఆహ్వానించారు. మధు యాష్కీగౌడ్ ను యునివర్సిటి ప్రముకుఖులు వైస్ ఛాన్సలర్,సిఈఒ ఘనస్వాగతం పలికారు.ఆ తర్వాత యునివర్సిటి బోర్డు సభ్యులతో సమావేశం నిర్వహించారు.అలాగే యునివర్సిటీ లో వినియోగిస్తున్న అత్యాధునిక సాంకేతికతను, అత్యధునిక ప్రయోగాశాలను పరిశీలించారు.అదేవిధంగా యునివర్సీటీ విద్యార్థినీ విద్యార్తులూ అయిన కార్తీక్, సాహిత్ రెడ్డి, పవన్ మరియు మిగతా అందూబాటులో వున్న రెండు తెలుగు రాష్టాల విద్యార్థినీ విద్యార్థులతో ముచ్చటించి వారి యొక్క విద్యా విధానం, ఉద్యోగ అవకాశాలు అడిగి తెలుసుకున్నారు.

తాజా వార్తలు
- ట్రంప్ పిలుపునకు స్పందించిన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు..!!
- గ్యాస్ లీకేజీల వల్ల ప్రాణాంతక ప్రమాదాలు.. అలెర్ట్ జారీ..!!
- అల్ బషాయర్ క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 2న ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- ఈ వీకెండ్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ పూర్తిగా మూసివేత ..!!
- షార్జాలో రెస్టారెంట్ లోకి దూసుకెళ్లిన టాక్సీ..!!
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC







