ఏపీకి రావాల్సిన నిధులను విడుదల చేయాలి: మురళీ మోహన్
- December 21, 2017
విభజన హామీల్లో భాగంగా ఏపీకి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు ఎంపీ మురళీ మోహన్. సప్లిమెంటరీ గ్రాంట్స్ పై లోక్ సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా రెవిన్యూ లోటును త్వరగా భర్తీ చేయాలని ఆయన కోరారు.. నిధులు ఇవ్వడంతో పాటు.. ఏపీలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన విద్యా సంస్థలన్నీ త్వరగా ఏర్పాటు చేయాలని మురళీమోహన్ కోరారు.
తాజా వార్తలు
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం