ఏపీకి రావాల్సిన నిధులను విడుదల చేయాలి: మురళీ మోహన్‌

- December 21, 2017 , by Maagulf
ఏపీకి రావాల్సిన నిధులను విడుదల చేయాలి: మురళీ మోహన్‌

విభజన హామీల్లో భాగంగా ఏపీకి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు ఎంపీ మురళీ మోహన్‌. సప్లిమెంటరీ గ్రాంట్స్ పై లోక్ సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా రెవిన్యూ లోటును త్వరగా భర్తీ చేయాలని ఆయన కోరారు.. నిధులు ఇవ్వడంతో పాటు.. ఏపీలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన విద్యా సంస్థలన్నీ త్వరగా ఏర్పాటు చేయాలని మురళీమోహన్‌ కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com