కొత్త ట్యాక్స్ 2018 ప్రారంభంలోనే
- December 22, 2017
మనామా: కొత్త ఎక్సయిజ్ ట్యాక్స్ 2018 ఆరంభంలోనే అమల్లోకి రావొచ్చని మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ షేక్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ ఖలీఫా చెప్పారు. టొబాకో, ఎనర్జీ డ్రింక్స్పై 100 శాతం, సాఫ్ట్ డ్రింక్స్పై 50 శాతం ట్యాక్స్ విధిస్తూ కొత్త ట్యాక్స్ విధానాన్ని ఖరారు చేసిన సంగతి తెలిసినదే. జిసిసి సుప్రీమ్ కౌన్సిల్ రిజల్యూషన్ (36వ సెషన్ రియాద్లో 2015లో) ఆధారంగా ఈ ట్యాక్స్ విధానానికి రూపకల్పన జరిగింది. 2016 నవంబర్లో ఈ మేరకు సభ్య దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. సభ్య దేశాల్లో ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ, ఆ ఆరోగ్యానికి అశనిపాతంగా మారే వివిధ రకాలైన ఉత్పత్తుల వినియోగం తగ్గించే దిశగా ఆయా ప్రమాదకర వస్తువులు, పదార్థాలపై అధిక ట్యాక్స్ వసూలు చేయడం జరుగుతుంది. తద్వారా వచ్చే రెవెన్యూస్ ఖజానాకి కొత్త ఉత్సాహాన్ని కూడా ఇవ్వనున్నాయి.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







