ఫోర్జరీ కేసులో నిందితునికి నాలుగు సంవత్సరాల జైలుశిక్ష
- December 22, 2017కువైట్ : ఒక కేసుకి సంబంధించిన పత్రాలలో తన కవల సోదరుని గుర్తింపు పత్రాన్ని ఉపయోగించి అనుమానితుడు కేసు నుంచి తప్పుకోవాలని ప్రయత్నించిన నేపథ్యంలో పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ ఫోర్జరీ నేరానికి గాను ఆ పౌరుడికి నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. తప్పుడు ఐ డి ని ఉపయోగించి అరెస్ట్ నుంచి అతి తెలివిగా తప్పించుకోవాలనే ఎత్తుగడను డిటెక్టివ్ లు చేధించారు. అనుమానితుడు తనిఖీ కేంద్రంలో జరగబోయిన పరీక్షలో వరుసలో ముందుకు వెళ్లకుండా నిలిచి తచ్చట్లాడుతున్నాడు. ఆ పౌరుని వాలకం పసిగట్టిన డిటెక్టివ్ లు నిందితుని వేలిముద్రలను సరిపోల్చి గుర్తించటానికి ప్రయత్నించినప్పుడు నిందితుని గుట్టు రట్టయింది. తన కవల సోదరుని గుర్తింపత్రాన్ని ఉపయోగిస్తున్నట్లు తేలింది.
తాజా వార్తలు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- ఎయిర్ ఇండియా పై రూ.80 లక్షల ఫైన్
- రూ.56,999కే Apple iPhone 14