ఫోర్జరీ కేసులో నిందితునికి నాలుగు సంవత్సరాల జైలుశిక్ష
- December 22, 2017కువైట్ : ఒక కేసుకి సంబంధించిన పత్రాలలో తన కవల సోదరుని గుర్తింపు పత్రాన్ని ఉపయోగించి అనుమానితుడు కేసు నుంచి తప్పుకోవాలని ప్రయత్నించిన నేపథ్యంలో పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ ఫోర్జరీ నేరానికి గాను ఆ పౌరుడికి నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. తప్పుడు ఐ డి ని ఉపయోగించి అరెస్ట్ నుంచి అతి తెలివిగా తప్పించుకోవాలనే ఎత్తుగడను డిటెక్టివ్ లు చేధించారు. అనుమానితుడు తనిఖీ కేంద్రంలో జరగబోయిన పరీక్షలో వరుసలో ముందుకు వెళ్లకుండా నిలిచి తచ్చట్లాడుతున్నాడు. ఆ పౌరుని వాలకం పసిగట్టిన డిటెక్టివ్ లు నిందితుని వేలిముద్రలను సరిపోల్చి గుర్తించటానికి ప్రయత్నించినప్పుడు నిందితుని గుట్టు రట్టయింది. తన కవల సోదరుని గుర్తింపత్రాన్ని ఉపయోగిస్తున్నట్లు తేలింది.
తాజా వార్తలు
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు
- వైసీపీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్..
- ట్రంప్ తో డిబేట్ కు నేను సిద్ధం: బైడెన్