అంతరిక్షంలో తొలిసారి కాలిడిన వ్యక్తి ఇక లేరు..
- December 23, 2017
నాసా తరపున తొలిసారి అంతరిక్షంలో సాహస యాత్ర చేసిన 80 ఏళ్ల బ్రూస్ మెక్ కాండ్లెస్స్ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయాన్ని నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంట్ ధృవీకరించింది. 1984లో ఛాలెంజర్ స్పేస్ షటిల్లో ప్రయాణించిన బ్రూస్ అంతరిక్షంలో ఎలాంటి ఆధారం లేకుండా తేలియాడిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. బోస్టన్లో జన్మించిన బ్రూస్ కాలిఫోర్నియాలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. నావల్ అకాడమీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పట్టా పుచ్చుకున్నారు. 1984లో నాసా ఛాలెంజర్ ద్వారా అంతరిక్షంలో విహరించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
తాజా వార్తలు
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం







