వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ కు అదనపు బాధ్యతలు..!
- December 23, 2017
సోషల్ మీడియా మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ తన యూజర్స్ కు మరో సరికొత్త ప్రయోగాన్ని రుచి చూపించబోతుంది.. అదేంటో దాని విశిష్టత ఏంటో చూడండి.. స్నేహితులు లేదా శ్రేయోభిలాషులు ప్రత్యక్షంగా కాకపోయినా చాటింగ్ ద్వారా కలుసుకోవడంకోసం.. వాట్సాప్ అనే ఫీచర్ ను తయారుచేసారు.. ఇందులో కేవలం వన్ టు వన్ చాటే, కాకా గ్రూప్ ఆఫ్ మెంబెర్స్ తో చాటింగ్ చేసే సౌలభ్యం కల్పించింది.. అలాంటిది ప్రస్తుతం దీన్ని కొందరు వ్యక్తులు సక్రమంగా వినియోగించుకోవటంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది..
కొందరైతే ఒక గ్రూప్ క్రియేట్ చేసి అలానే వదిలేస్తుండటం జరుగుతుంది.. దీంతో గ్రూప్ లోని సభ్యులు ఎవరు ఏమి చేస్తున్నారో గమనించకుండా ఉంటున్నారు అడ్మిన్.. ఈ క్రమంలో గ్రూప్ యొక్క ఉద్దేశం దెబ్బతినే ప్రమాదముందని గ్రహించిన వాట్సాప్. అడ్మిన్ లకు అదనపు బాధ్యతలు ఉన్నాయని తెలిపింది.. గ్రూప్ లో ఎవరైనా అసభ్యకర లేదా అనవసర పోస్టులు పెట్టేవారిపై ఇకనుంచి నిఘా పెట్టాలని ఆలా కాని యెడల ఏదైనా కాంట్రవర్సీకి చెందే సందేశాలపై తగిన బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది.. అందుచేత కేవలం గ్రూప్ క్రియేట్ చేసి అలానే వదిలేయకుండా మానిటరింగ్ తప్పనిసరిగా చెయ్యాలని లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వాట్సాప్ యాజమాన్యం తెలిపింది..
తాజా వార్తలు
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







