నాగబాబు, రోజా పక్కన ఎలా కూర్చుంటున్నాడంటూ పవన్ ఫ్యాన్స్ మండిపాటు
- December 23, 2017
రోజూ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు.. నాగబాబు, రోజా పక్కన ఎలా కూర్చుంటున్నాడంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఏదో ఒక మాట అనడానికి అని రోజా ఎదురు చూస్తుంటుందని, సెటైర్లు వేస్తూ వార్తల్లో నిలవడం ఆమెకి అలవాటని రోజాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పనిలో పనిగా నాగబాబుపై కూడా ఫైర్ అవుతున్నారు. ఓ ప్రముఖ ఛానెల్లో వస్తున్న జబర్థస్త్ షోలో రోజా, నాగబాబు జడ్జీలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ తమ్ముడు పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ఇన్ని వ్యాఖ్యలు చేస్తున్నా నాగబాబు షో నుంచి తప్పుకోవట్లేదని అంటున్నారు. ఇంతకు ముందులాగానే రోజాతో కలిసి షో చేస్తుడడంతో అభిమానులు తట్టుకోలేపోతున్నారు. అయితే నాగబాబు మాత్రం రోజా రాజకీయ పరంగా వ్యాఖ్యలు చేసిందే కాని.. వ్యక్తిగతంగా మామధ్య ఎలాంటి విభేదాలు లేవంటూ..అలాగని సాన్నిహిత్యం కూడా లేదన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల