నాగబాబు, రోజా పక్కన ఎలా కూర్చుంటున్నాడంటూ పవన్ ఫ్యాన్స్ మండిపాటు
- December 23, 2017
రోజూ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు.. నాగబాబు, రోజా పక్కన ఎలా కూర్చుంటున్నాడంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఏదో ఒక మాట అనడానికి అని రోజా ఎదురు చూస్తుంటుందని, సెటైర్లు వేస్తూ వార్తల్లో నిలవడం ఆమెకి అలవాటని రోజాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పనిలో పనిగా నాగబాబుపై కూడా ఫైర్ అవుతున్నారు. ఓ ప్రముఖ ఛానెల్లో వస్తున్న జబర్థస్త్ షోలో రోజా, నాగబాబు జడ్జీలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ తమ్ముడు పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ఇన్ని వ్యాఖ్యలు చేస్తున్నా నాగబాబు షో నుంచి తప్పుకోవట్లేదని అంటున్నారు. ఇంతకు ముందులాగానే రోజాతో కలిసి షో చేస్తుడడంతో అభిమానులు తట్టుకోలేపోతున్నారు. అయితే నాగబాబు మాత్రం రోజా రాజకీయ పరంగా వ్యాఖ్యలు చేసిందే కాని.. వ్యక్తిగతంగా మామధ్య ఎలాంటి విభేదాలు లేవంటూ..అలాగని సాన్నిహిత్యం కూడా లేదన్నారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







