న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించిన పోలీసులు
- December 23, 2017
హైదరాబాద్: హైదరాబాద్లో న్యూఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. రాత్రి 8 గంటల నుంచి ఒంటి గంట వరకే వేడుకలు జరుపుకోవాలన్నారు. రిసార్ట్స్ లో అక్రమ కార్యకలాపాలను ప్రోత్సహించవద్దన్న పోలీసులు...డ్రగ్స్, హుక్కాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి కార్యక్రమానికైనా అనుమతి తప్పనిసరి అని సూచించిన పోలీసులు ..న్యూఇయర్ పార్టీల్లోకి ఆహ్వానం ఉంటేనే అనుమతించాలని చెప్పారు. భారీ బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







