'జయహో రామానుజ' మూవీ లోగో ఆవిష్కరణ
- December 23, 2017హైదరాబాద్: స్వర్ణ భారతి క్రియేషన్స్ ఆధ్వర్యంలో సాయి వెంకట్ స్వీయ దర్శకత్వంలో.. లయన్ వెంకట్ నిర్మాణంలో జయహో రామానుజ సినిమా లోగో ఆవిష్కరణ శనివారం జరిగింది. వెంకట్ గతంలో నీతోనే నేనున్నా, యువకులు, విజయానికి సిద్ధం, గల్లీ కుర్రాళ్లు, పైశాచి2, షాలిని సినిమాలు నిర్మించారు. జయహో రామానుజ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ.. భగవత్ రామానుజుల చరిత్ర కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరస్వామి మహిమళలను చిత్రం ద్వారా చూపిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకుడు జేఎల్ శ్రీనివాస్ సన్మానం చేశారు. హాలీవుడ్లో బతుకమ్మ పాట పాడినందుకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ రావటంతో శ్రీనివాస్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాలచారి, ప్రతాని రామకృష్ణగౌడ్, నటి కవిత ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి