వాణిజ్య సంస్థ కోసం జీప్ రిపేర్ చేస్తోన్న మహేష్ బాబు
- December 24, 2017
అంబాసిడర్ గా వ్యవహరిస్తూ.. రెండు చేతులా సంపాదిస్తున్నాడు. బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాల పరాజయం తర్వాత మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను సినిమా చేస్తున్నాడు.. కాగా తాజాగా మహేష్ బాబు లేటెస్ట్ పిక్ అంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.. ఈ ఫోటోలో మహేష్ రఫ్ లుక్ లో కనిపిస్తూ.. ఓ రెంచ్ పట్టుకొని జీపు ను రిపేర్ చేస్తున్నాడు..ఈ ఫోటో మహేష్ బాబు ఒప్పుకున్న ఓ బ్రాండ్ అడ్వర్ టైజ్మెంట్ లో భాగంగా తీసినది అని తెలుస్తోంది. కాగా మహేష్ పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా నటిస్తున్న 'భరత్ అను నేను' సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకొంటున్నది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల