ప్రపంచంలోనే పొడవైన గాజు వంతెన ప్రారంభం
- December 24, 2017
ప్రపంచంలోనే అత్యధిక జనాభ గల చైనా సాంకేతిక రంగాన్ని ఉపయోగించుకోవడంలో కూడా ముందుంటుంది. చైనాలో గాజుపలకల వంతెన ఆదివారం ప్రారంభమైంది. హెబీ ప్రాంతంలోని షిజియాజుయాంగ్లో రెండు మీటర్ల వెడల్పు, 448 మీటర్ల పొడవైన గాజు వంతెనను నిర్మించారు. ఈ వంతెన ప్రపంచంలోనే పొడవైన వంతెన. ఈ గాజు వంతెన నిర్మాణం కోసం 1077 గాజు పారదర్శక పలకలను ఉపయోగించారు. ఈ పలక ఒక్కొక్కటి 4 సెంమీ మందం ఉంటుంది. ఒకేసారి 2000 మంది ఎక్కే సామర్థ్యం కలిగిన ఈ గాజు వంతెన పర్యాటకులు నడుస్తన్న సమయంలో కొంచెం ఊగుతూ ఉండేలా నిర్మించినట్టు తెలుస్తోంది. ఈ వంతెన పై నడవడం ధైరవంతులతోనే అవుతుందని, దానిపై నడుస్తుంటే వెన్నులో వణుకుపుడుతుందని ఈ వంతెన పై 500 మందికి ఎక్కే అనుమతి ఇస్తామని నిర్మాణ సంస్థ ఇన్ఛార్జీ డైరెక్టర్ లియూ కికి తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల