ప్రపంచంలోనే పొడవైన గాజు వంతెన ప్రారంభం
- December 24, 2017
ప్రపంచంలోనే అత్యధిక జనాభ గల చైనా సాంకేతిక రంగాన్ని ఉపయోగించుకోవడంలో కూడా ముందుంటుంది. చైనాలో గాజుపలకల వంతెన ఆదివారం ప్రారంభమైంది. హెబీ ప్రాంతంలోని షిజియాజుయాంగ్లో రెండు మీటర్ల వెడల్పు, 448 మీటర్ల పొడవైన గాజు వంతెనను నిర్మించారు. ఈ వంతెన ప్రపంచంలోనే పొడవైన వంతెన. ఈ గాజు వంతెన నిర్మాణం కోసం 1077 గాజు పారదర్శక పలకలను ఉపయోగించారు. ఈ పలక ఒక్కొక్కటి 4 సెంమీ మందం ఉంటుంది. ఒకేసారి 2000 మంది ఎక్కే సామర్థ్యం కలిగిన ఈ గాజు వంతెన పర్యాటకులు నడుస్తన్న సమయంలో కొంచెం ఊగుతూ ఉండేలా నిర్మించినట్టు తెలుస్తోంది. ఈ వంతెన పై నడవడం ధైరవంతులతోనే అవుతుందని, దానిపై నడుస్తుంటే వెన్నులో వణుకుపుడుతుందని ఈ వంతెన పై 500 మందికి ఎక్కే అనుమతి ఇస్తామని నిర్మాణ సంస్థ ఇన్ఛార్జీ డైరెక్టర్ లియూ కికి తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







