ఎయిర్టెల్ సరికొత్త ఆఫర్..!
- December 25, 2017
మార్కెట్ లో 4G టెలికాం సేవల దిగ్గజం జియో సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు జియో దెబ్బకు దిగ్గజాలయిన కొన్ని టెల్కోలు దిగివచ్చిన సంగతి తెలిసిందే. అందులో ముఖ్యంగా ఐడియా ప్రధమ స్థానంలో ఉండగా రెండవ స్థానంలో భారతి ఎయిర్టెల్ కొనసాగుతోంది. ఇదిలావుంటే తాజాగా ఎయిర్టెల్ తన కస్టమర్లకు మరో శుభవార్త అందించింది. Rs 999 రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు 4GB 3G/4G డేటా ప్రతీ రోజు మరియు అన్లిమిటెడ్ లోకల్ ఎస్టీడీకాల్స్ లభిస్తాయి.. కానీ ఇది కేవలం ఒక్క ప్రీ పైడ్ యూజర్స్ కి మాత్రమే అందుబాటులో ఉంది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!