అరుణ్ సాగర్ పురస్కారం అందుకోనున్న గోరటి వెంకన్న
- December 26, 2017
ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్న అరుణ్ సాగర్ సాహితీ పురస్కారం అందుకోనున్నారు. 2017 ఏడాదికి గాను వెంకన్నను ఈ అవార్డ్ అందుకోవడానికి జ్యూరీ ఎంపిక చేసింది. జనవరి 2 అర్జున్ సాగర్ జయంతి సందర్భంగా తెలుగు యూనివర్సిటీలోని ఆడిటోరియమ్ లో వెంకన్న ను ఈ పురస్కారంతో సత్కరించనున్నారు. అరుణ్ సాగర్ ట్రస్ట్ నిర్వహణలో ఈ కార్యక్రమం జరగనున్నది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!