ఢోఫర్ లో దొంగతనాలకు పాల్పడిన నలుగురు ఒమాన్ పౌరులు అరెస్టు
- December 27, 2017
మస్కట్: దొంగతనం ఆరోపణలపై నల్గురు ఓమనియులు అరెస్టయ్యారు, సలాలా దాడిలో పోలీసు అధికారుల వేషంలో ఒక ఇంటిలో ప్రేవేశించి దొంగతనంకు పాల్పడ్డారు. సలాలా పోలీస్ సహకారంతో దోఫర్ పోలీస్ కమాండ్లో విచారణ మరియు క్రిమినల్ పరిశోధన విభాగం ఆ నల్గురు దొంగలను నిర్బధించాయి. రాయల్ ఒమాన్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ, "నల్గురు ఒమాన్ పౌరులు పోలీసుల మాదిరిగా మారువేషంలో సలాలాలోని ఒక అపార్ట్మెంట్లో ప్రవేశించి, అక్కడివారి వద్ద నుంచి మొబైల్ ఫోన్ లను తీసుకొన్నారు. ఆ తర్వాత వారివద్ద నుంచి డబ్బును దొంగిలించి అక్కడి నుండి పారిపోయారు. " బాధితులు ఫిర్యాదు చేసిన తరువాత, పోలీసులు నేరస్తులను పెట్టుకొనేందుకు తీవ్ర యత్నం చేసి ఆ దొంగలను పట్టుకొన్నారు. " నిందితులు తమ నేరం ఒప్పుకున్నాడు. అలాగే గతంలోనూ ఇదే తరహాలో మూడు నేరాలకు పాల్పడినట్లు అంగీకరిస్తూ అందుకు తమదే బాధ్యతవహించారు. నిందితులపై విచారణను పూర్తి చేయడానికి న్యాయ అధికారుల వద్దకు వారిని సూచించారు. "
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







