వీరు పోట్ల దర్శకత్వం లో గోపి చంద్
- December 27, 2017
వరుస పరాజయాలతో డీలా పడ్డ గోపిచంద్ కు అర్జంట్ గా హిట్ కావలసి ఉంది.. దీంతో అతడు మాస్ మసాలా దర్శకుల వైపు చూస్తున్నాడు.. యాక్షన్ హీరో గోపీచంద్ తాజాగా మరో చిత్రాన్ని చేయడానికి రెడీ అవుతున్నాడు. 'రగడ', 'బిందాస్', 'దూసుకెళ్తా' వంటి చిత్రాలను రూపొందించిన వీరు పోట్ల చెప్పిన కథకు గోపీచంద్ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!