పౌరుల్ని అలర్ట్ చేసిన బహ్రెయిన్ ఎంబసీ
- December 28, 2017
మనామా: ఇండోనేసియాలోని సమత్రా దీవుల్లోగల అగ్ని పర్వతం యాక్టివ్గా మారడంతో జకార్తాలోని బహ్రెయిన్ ఎంబసీ తమ పౌరులను అలర్ట్ చేసింది. పొగతో కూడిన మేఘాల, అలాగే ప్రమాదకర వాయువులు వ్యాపిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని 'అలర్ట్'లో పేర్కొంది. ఎలాంటి సమాచారం కావాల్సి ఉన్నా వెంటనే ఎంబసీని సంప్రదించాలంటూ ఎంబసీ హాట్లైన్స్ని పేర్కొంది. బుధవారం మధ్యాహ్నం 3.36 నిమిషాల సమయంలో అగ్నిపర్వతం పేలిందనీ, 8 నిమిషాలపాటు పరిస్థితి ఆందోళనకరంగా తయారైందని అధికారులు పేర్కొన్నారు. ఆగస్ట్ తర్వాత ఈ స్థాయిలో అగ్ని పర్వతం బద్ధలవడం ఇదే తొలిసారి.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









