పౌరుల్ని అలర్ట్ చేసిన బహ్రెయిన్ ఎంబసీ
- December 28, 2017
మనామా: ఇండోనేసియాలోని సమత్రా దీవుల్లోగల అగ్ని పర్వతం యాక్టివ్గా మారడంతో జకార్తాలోని బహ్రెయిన్ ఎంబసీ తమ పౌరులను అలర్ట్ చేసింది. పొగతో కూడిన మేఘాల, అలాగే ప్రమాదకర వాయువులు వ్యాపిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని 'అలర్ట్'లో పేర్కొంది. ఎలాంటి సమాచారం కావాల్సి ఉన్నా వెంటనే ఎంబసీని సంప్రదించాలంటూ ఎంబసీ హాట్లైన్స్ని పేర్కొంది. బుధవారం మధ్యాహ్నం 3.36 నిమిషాల సమయంలో అగ్నిపర్వతం పేలిందనీ, 8 నిమిషాలపాటు పరిస్థితి ఆందోళనకరంగా తయారైందని అధికారులు పేర్కొన్నారు. ఆగస్ట్ తర్వాత ఈ స్థాయిలో అగ్ని పర్వతం బద్ధలవడం ఇదే తొలిసారి.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







