పౌరుల్ని అలర్ట్ చేసిన బహ్రెయిన్ ఎంబసీ
- December 28, 2017
మనామా: ఇండోనేసియాలోని సమత్రా దీవుల్లోగల అగ్ని పర్వతం యాక్టివ్గా మారడంతో జకార్తాలోని బహ్రెయిన్ ఎంబసీ తమ పౌరులను అలర్ట్ చేసింది. పొగతో కూడిన మేఘాల, అలాగే ప్రమాదకర వాయువులు వ్యాపిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని 'అలర్ట్'లో పేర్కొంది. ఎలాంటి సమాచారం కావాల్సి ఉన్నా వెంటనే ఎంబసీని సంప్రదించాలంటూ ఎంబసీ హాట్లైన్స్ని పేర్కొంది. బుధవారం మధ్యాహ్నం 3.36 నిమిషాల సమయంలో అగ్నిపర్వతం పేలిందనీ, 8 నిమిషాలపాటు పరిస్థితి ఆందోళనకరంగా తయారైందని అధికారులు పేర్కొన్నారు. ఆగస్ట్ తర్వాత ఈ స్థాయిలో అగ్ని పర్వతం బద్ధలవడం ఇదే తొలిసారి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







