భార్యను గొంతు నులిమి చంపిన నిందితుడు పోలీసుల ఎదుట లొంగుబాటు
- December 29, 2017కువైట్ : ఇటీవల సంచలనం కల్గించిన జహ్రా లోని తైమ ప్రాంతంలో 22 ఏళ్ల మహిళ హత్య కేసులో అనుమానితుడు హతురాలి భర్తను పోలీసులు అదుపులో తీసుకొన్నారు. తన భార్య తో కొన్ని సమస్యలు కలిగిఉన్నట్లు ఆ గొడవలు ఒక ప్రతిష్టంభన దశకు చేరుకున్నాయని ఆ నేపథ్యంలో ఆమెని తానె స్వయంగా అంతమొందించినట్లు ఒప్పుకున్నాడు. అనుమానితుడు తన భార్యను జహ్రా క్లబ్ పార్కింగ్ స్థలంలోకి తీసుకువెళ్ళి శాంతియుతంగా సమస్య పరిష్కరించుకొందామని యత్నించానని అయితే మా ఇరువురి మధ్య వాగ్యువాదం తీవ్ర స్థాయికి చేసారుకోవడంతో పట్టరాని కోపంతో తన భార్య గొంతు నులిమి చంపినట్లు డిటెక్టివ్లకు నిందితుడు చెప్పాడు. తన తండ్రి అంతర్గత వ్యవహారాల శాఖలో పనిచేస్తున్నాడని తన భార్యతో ఏర్పడిన తగాదా గురించి చెప్పి మీ కోడలను చంపివేసినట్లు తన తండ్రికి చెప్పడం జరిగిందని..ఆయన సూచనతో తైమా పోలీసు స్టేషన్ వద్ద పోలీసులకు లొంగిపోయినట్లు నిందితుడు తెలిపాడు.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల