ఈజిఫ్ట్లో ఉగ్రదాడి..10 మంది మృతి
- December 29, 2017కైరో: ఈజిఫ్ట్లో ఉగ్రవాదులు చర్చిని లక్ష్యంగా తీసుకుని దాడులు జరిపారు. ఈ దాడుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోగా..మరో ఎనిమిది మందికిపైగా గాయాలయ్యాయి. ఉగ్రవాదులు గుంపుగా వచ్చి హెల్వాన్లోని చర్చిపై కాల్పులు జరిపారని, దాడిలో గాయపడిన వారిని అంబులెన్స్ల్లో ఆస్పత్రికి తరలించామని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఈజిప్ట్లో కాఫ్టిక్ సెలబ్రేషన్స్, ఆర్థోడాక్స్ క్రిస్మస్ డే (జనవరి 7న) నేపథ్యంలో ఉగ్రవాదులు చర్చిపై దాడులకు పాల్పడినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..