ఒంటెల పోటీలలో పాల్గొన్న ఎమిర్
- December 30, 2017
ఖతార్ : ఒంటెల పోటీల స్థాపకుడు షేక్ జస్సిమ్ బిన్ మొహమెద్ బిన్ థానీ స్మారకార్థం అల్ షేహనియా ర్యాట్రాక్ లో ఘనంగా నిర్వహిస్తున్న ఒంటెల పండుగ ముగింపు రోజులలో గౌరవనీయ శ్రీశ్రీ షేర్ తామిమ్ బిన్ హమద్ అల్-థానీ హాజరయ్యారు. ఎమిర్ రెండు ఫైనల్ పోటీలకు ఆయన హాజరయ్యారు. ఐదు సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఒంటెల యజమానులైన షేక్లు మరియు అదే వయస్సులో ఉన్న మరొక ఒంటెల యాజమాన్యం గిరిజన సమూహాలు ఈ పోటీలో అనేక మంది షేక్ లు, గిరిజనులు మరియు పెద్ద సంఖ్యలో ఒంటె జాతి ప్రేమికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







