ఒంటెల పోటీలలో పాల్గొన్న ఎమిర్
- December 30, 2017
ఖతార్ : ఒంటెల పోటీల స్థాపకుడు షేక్ జస్సిమ్ బిన్ మొహమెద్ బిన్ థానీ స్మారకార్థం అల్ షేహనియా ర్యాట్రాక్ లో ఘనంగా నిర్వహిస్తున్న ఒంటెల పండుగ ముగింపు రోజులలో గౌరవనీయ శ్రీశ్రీ షేర్ తామిమ్ బిన్ హమద్ అల్-థానీ హాజరయ్యారు. ఎమిర్ రెండు ఫైనల్ పోటీలకు ఆయన హాజరయ్యారు. ఐదు సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఒంటెల యజమానులైన షేక్లు మరియు అదే వయస్సులో ఉన్న మరొక ఒంటెల యాజమాన్యం గిరిజన సమూహాలు ఈ పోటీలో అనేక మంది షేక్ లు, గిరిజనులు మరియు పెద్ద సంఖ్యలో ఒంటె జాతి ప్రేమికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!
- ప్రైవేట్ ప్రయాణ ఏర్పాట్ల పై ఎంబసీ కీలక సూచనలు..!!
- నువైసీబ్ బార్డర్ వద్ద సెక్యూరిటీ రేడినెస్ పై సమీక్ష..!!
- యూఏఈ కాన్సులేట్ పై దాడిని ఖండించిన ఒమన్..!!
- ఉరుములతో కూడిన వర్షాలు..హెచ్చరించిన సివిల్ డిఫెన్స్..!!
- ఘోర బస్సు ప్రమాదం: ఆరుగురు సజీవదహనం
- సౌదీ వైమానిక రక్షణ దళాల పై క్యాబినెట్ ప్రశంసలు..!!









