ఒంటెల పోటీలలో పాల్గొన్న ఎమిర్
- December 30, 2017
ఖతార్ : ఒంటెల పోటీల స్థాపకుడు షేక్ జస్సిమ్ బిన్ మొహమెద్ బిన్ థానీ స్మారకార్థం అల్ షేహనియా ర్యాట్రాక్ లో ఘనంగా నిర్వహిస్తున్న ఒంటెల పండుగ ముగింపు రోజులలో గౌరవనీయ శ్రీశ్రీ షేర్ తామిమ్ బిన్ హమద్ అల్-థానీ హాజరయ్యారు. ఎమిర్ రెండు ఫైనల్ పోటీలకు ఆయన హాజరయ్యారు. ఐదు సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఒంటెల యజమానులైన షేక్లు మరియు అదే వయస్సులో ఉన్న మరొక ఒంటెల యాజమాన్యం గిరిజన సమూహాలు ఈ పోటీలో అనేక మంది షేక్ లు, గిరిజనులు మరియు పెద్ద సంఖ్యలో ఒంటె జాతి ప్రేమికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







