ఒంటెల పోటీలలో పాల్గొన్న ఎమిర్
- December 30, 2017
ఖతార్ : ఒంటెల పోటీల స్థాపకుడు షేక్ జస్సిమ్ బిన్ మొహమెద్ బిన్ థానీ స్మారకార్థం అల్ షేహనియా ర్యాట్రాక్ లో ఘనంగా నిర్వహిస్తున్న ఒంటెల పండుగ ముగింపు రోజులలో గౌరవనీయ శ్రీశ్రీ షేర్ తామిమ్ బిన్ హమద్ అల్-థానీ హాజరయ్యారు. ఎమిర్ రెండు ఫైనల్ పోటీలకు ఆయన హాజరయ్యారు. ఐదు సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఒంటెల యజమానులైన షేక్లు మరియు అదే వయస్సులో ఉన్న మరొక ఒంటెల యాజమాన్యం గిరిజన సమూహాలు ఈ పోటీలో అనేక మంది షేక్ లు, గిరిజనులు మరియు పెద్ద సంఖ్యలో ఒంటె జాతి ప్రేమికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!