బహ్రెయిన్లో మృతిచెందిన తెలంగాణ వాసి కుటుంబానికి టీఆర్ఎస్ సెల్ బహరేన్ ఆర్ధికసహాయం
- December 30, 2017బహ్రెయిన్ లో ఇటీవల గుండెపోటుతో మరణించిన నిజామాబాద్ జిల్లా, భీమ్గల్ మండలు, మెండోరా గ్రామానికి చెందిన అల్లెపు గంగారాం 38, ఒక ప్రైవేట్ కంపెనీలో 26 నవంబర్ నాడు గుండె పోటుతో మృతిచెందగా అతని పార్తివ దేహాన్ని 11 రోజులో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ ఆధ్వర్యంలో 6 డిసెంబర్ న స్వగ్రామానికి పంపించారు. మృతుడికి తల్లి తండ్రి భార్య నలుగురు కూతుళ్లు ఉన్నారు. అతని మరణంతో పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబ పరిస్థితులను చూసి ముందుకు వచ్చిన ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టి వారి తోటి ఉద్యోగులు నర్సింహా చారి, రాజన్న, చిరంజీవి, మలేష్, అజయ్, దేవిషింగ్, భజన్న, ప్రమోద్, గంగారాం తదితరులు INR 86, 500/- రూ౹౹ ఇండియాకు పంపించాగ మరియు ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్ గారు అతని ఇంటికి వెళ్లి ఆ కుటుంబాని పరామర్శించి ఓదార్చి అతని బంధువు గంగరాజం అద్వర్యంలో INR 86, 500/- రూ౹౹ ఆర్ధిక సహయాన్ని అతని కుటుంబానికి అందచేయడం జరిగింది. ఇందులో భాగంగా సహయాన్నికి ఖుషి చేసిన ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, జనరల్ సెక్రెటరీలు లింబాద్రి, డా రవి, సెక్రెటరీలు రవిపటేల్, సుమన్, రాజేంధార్, జాయంట్ సెక్రెటరీలు గంగాధర్, విజయ్, సంజీవ్, దేవన్న, ఎగ్సిక్యుటివ్ మెంబర్స్ సుధాకర్, రాజేష్, నర్సయ్య, సాయన్న, సిహెచ్ రాజేందర్, సర్న్ రాజ్, రాజేశ్వర్ జమ్ముల, వినోద్, వసంత్, శంకర్, రాజు, వెంకటేష్, రాంబాబు, బుచ్చిరెడ్డి, శేఖర్, భూమన్న, గంగాధర్, శ్రీగద్దె అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!