రాంగోపాల్ వర్మకు కౌంటర్ ఇచ్చిన గీతామాధురి
- January 02, 2018
నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యతో వార్తల్లో నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ న్యూ ఇయర్ సందర్బంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పుకోవడం ఒకవిధమైన టైం వేస్ట్ ప్రక్రియేనని, ఉచితంగా మెసేజ్లు పెట్టి "హ్యాపీ న్యూ ఇయర్" అంటూ చెప్పుకోవడంకన్నా చేతిలో ఒక విలువైన బహుమతి లేదా డబ్బు పెట్టి గ్రీటింగ్స్ చెప్పుకోవడం మంచిదన్నారు. ఇతరుల శ్రేయస్సును కోరే వారే అయితే ఉచిత మెసేజ్లను మాని ఇలా చేయాలని సూచించాడు.
వర్మ వ్యాఖ్యలకు సింగర్ గీత మాధురి ఘాటు రిప్లై ఇచ్చారు. నవ్వుతూ బతకడంలో ఖర్చు లేదని, తన వరకు అయితే ప్రతి రోజూ ప్రత్యేకమైనదేనని పేర్కొంది. న్యూ ఇయర్ విషెస్ చెప్పడమంటే ఎదుటి వారిని ప్రోత్సహించడమేనని, ఆలా చెప్పడంతో వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు. ఇలా కాకుండా డబ్బుతోనో, బహుమతులతోనో వారిని తృప్తి పరిచినప్పుడు ఇది తర్వాత ప్రతికూలంగా మారె అవకాశముందని తెలిపారు.
తాజా వార్తలు
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!
- ఖతార్లో ఈ-కామర్స్, POS లావాదేవీల్లో భారీ వృద్ధి..!!







