ఒమన్లో కొత్తగా పలు గార్బేజ్ బిన్స్
- January 01, 2018
మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ పలు ప్రాంతాల్లో పెద్దయెత్తున గార్బేజ్ బిన్స్ని ఏర్పాటు చేసింది. ప్రాజెక్ట్ 2018లో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. నిబంధనల్ని ఉల్లంఘించి ఎక్కడపడితే అక్కడ చెత్తపారబోసేవారిపై మునిసిపాలిటీ 100 ఒమన్ రియాల్స్ జరీమానాల్ని వడ్డించేస్తోంది. గార్బేజ్ బిన్స్ని స్మార్ట్గా వినియోగించాలనీ, నిబంధనల్ని ఎవరూ వినియోగించరాదని అధికారులు పేర్కొన్నారు. పబ్లిక్ యుటిలిటీస్ టాంపరింగ్ చేసేవారిపైనా కఠినమైన చర్యలు తీసుకోనున్నారు. బౌషర్, గుబ్రాహ్ లేన్ పార్క్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు అధికారులు.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!