ఒమన్లో కొత్తగా పలు గార్బేజ్ బిన్స్
- January 01, 2018
మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ పలు ప్రాంతాల్లో పెద్దయెత్తున గార్బేజ్ బిన్స్ని ఏర్పాటు చేసింది. ప్రాజెక్ట్ 2018లో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. నిబంధనల్ని ఉల్లంఘించి ఎక్కడపడితే అక్కడ చెత్తపారబోసేవారిపై మునిసిపాలిటీ 100 ఒమన్ రియాల్స్ జరీమానాల్ని వడ్డించేస్తోంది. గార్బేజ్ బిన్స్ని స్మార్ట్గా వినియోగించాలనీ, నిబంధనల్ని ఎవరూ వినియోగించరాదని అధికారులు పేర్కొన్నారు. పబ్లిక్ యుటిలిటీస్ టాంపరింగ్ చేసేవారిపైనా కఠినమైన చర్యలు తీసుకోనున్నారు. బౌషర్, గుబ్రాహ్ లేన్ పార్క్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు అధికారులు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







