తెలంగాణ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్కు మొదలైన కౌంట్డౌన్
- January 05, 2018
తెలంగాణ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్కు కౌంట్డౌన్ మొదలైంది. జనవరి 25 నుంచి TPL సందడి మొదలుకానుంది. ఎల్బీ స్టేడియంలో జరగనున్న టోర్నీలో 12 జట్లు పోటీ పడనున్నాయి. భారత జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువ క్రికెటర్లను ప్రోత్సహించేందుకే TPL ప్రారంభించామని లీగ్ ఛైర్మన్ మన్నె గోవర్థన్రెడ్డి చెప్పారు. తొలి సీజన్లో పలువురు యువ క్రికెటర్ల ప్రతిభను గుర్తించామని, ఈ సీజన్లోనూ ఎంతో టాలెంట్ వెలుగులోకి వస్తుందన్నారు. హైదరాబాద్ రంజీ జట్టుతో పాటు భారత జాతీయ జట్టుకు తెలంగాణ నుంచి ఆటగాళ్ళకు అవకాశం కల్పించడమే టిపిఎల్ లక్ష్యమని చెప్పారు.
తాజా వార్తలు
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో