నిరసన తెలియచేసిన11 మంది రాజకుమారులు అరెస్టు
- January 06, 2018
సౌదీ అరేబియా: ఆందోళన విరమించాలని కోరినా...ఆ సూచనను పట్టించుకోకుండా నిరసన తెలియచేస్తున్న 11 మంది రాజకుమారులను అరెస్టు చేశారు. సౌదీ రాజ్యంలో తమ పట్ల అమలవుతున్న కఠిన్య చర్యలు వ్యతిరేకంగా సౌదీ ఆరేబియాకు చెందిన 11 మంది రాజకుమారులను అరెస్టు చేసినట్లు అక్కడి న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. తమ బంధువుకు సంబంధించి నీటి, విద్యుత్ బిల్లులను చెల్లించడాన్ని రద్దు చేస్తూ ఇటీవల సౌదీ రాజు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 11 మంది రాజకుమారులు రియాద్లోని ఓ చారిత్రక రాజభవనం ఎదుట ఆందోళనకు దిగారు. అక్కడి నుంచి వారంతా వెళ్లిపోవాలని ఆదేశించినప్పటికీ వినిపించుకోకపోవడంతో వారిని అరెస్టు చేశారు. వారిని విచారణ ఎదుటకు హాజరుపర్చేందుకు 11 మంది రాజకుమారులు హ'ఇరు జైలుకు అత్యంత భద్రతా చర్యల మధ్య తరలించారు.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!