5 కే రన్లో అపశ్రుతి......తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థులు
- January 07, 2018
విజయనగరం జిల్లా పార్వతీపురంలో జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో భాగంగా జరిగిన 5 కే రన్లో అపశ్రుతి చోటుచేసుకుంది. రన్ను విజయవంతం చేసేపనిలో పడ్డ అధికారుుల ఉదయం 5 గంటలకే విద్యార్థులను నిద్రలేపి తీసుకురావడంతో కొందరు చలి తీవ్రతకు తట్టుకోలేక రన్లో కింద పడిపోయారు. వెంటనే స్పందించిన అధికారులు అంబులెన్సులో వారిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు కోలుకోగా.. ఒక విద్యార్థి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడికి పార్వతీపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







