హైదరాబాద్ వేదిక గా జాతీయ దివ్యాంగుల టీ20
- January 07, 2018
ఈ ఏడాది జాతీయ దివ్యాంగుల టీ20 టోర్నమెంట్కు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. ఏప్రిల్ 14 నుంచి 18వ తేదీ వరకు హైదరాబాద్లోని వివిధ మైదానాల్లో ఈ టోర్నీ జరగనుంది. ఈ మేరకు ఆదివారం ఇక్కడ నిర్వహించిన మీడియా సమావేశంలో జాతీయ దివ్యాంగుల క్రికెట్ (బీడీసీఏ) ప్రతినిధులు వెల్లడించారు. ఈ సందర్భంగా టోర్నీ బ్రోచర్ను ఆవిష్కరించారు.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్పోర్ట్లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







